దేశంలో నెంబర్-1 లీకుల కమిషన్?
లక్షలాది మంది నిరుద్యోగులు ఏండ్ల తరబడి నగరానికి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ లైబ్రరీలో, కోచింగ్ సెంటర్లలో కష్టపడి చదువుతూ లక్షల రూపాయాలు ఖర్చు పెట్టారు. అయితే వీరి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సింది పోయి నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు టిఎస్పిఎస్సీపై నిరుద్యోగులు, విద్యార్ధులు నమ్మకం కోల్పోయారు.

No comments:
Post a Comment