Tuesday, May 2, 2023

కుబేరుల రాజ్యంలో... కూటికిలేనివారే ఎక్కువ?

కుబేరుల రాజ్యంలో... కూటికిలేనివారే ఎక్కువ?


 భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వం అనే అమతాన్ని అందించారు. సాంస్కతిక భారత్‌తోపాటు, బలమైన సమైక్య రాజకీయ భారత్‌ అవసరమని భావిస్తూ బలమైన కేంద్రం గల భారత రాజ్యాంగాన్ని మనకందించారు. ఒకే ప్రజ నుండి - ఒకే రాజ్యం - ఒకే రాష్ట్రం వైపు భారత్‌ రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్‌ అందించారు.

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines